ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్(YS Jagan) మంగళవారం ఉదయం విజయవాడ(Vijayawada)లో పర్యటించారు. నగరంలోని రాఘవయ్య పార్కు(Raghavaiah Park)సమీపంలోని మిషనరీస్‌ ఆఫ్‌ ఛారిటీ నిర్మల్‌ హృదయ్‌ భవన్‌ను సీఎం వైఎస్‌ జగన్‌ దంపతులు సందర్శించారు. సీఎం దంప‌తుల‌కు ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాసరావు,

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్(YS Jagan) మంగళవారం ఉదయం విజయవాడ(Vijayawada)లో పర్యటించారు. నగరంలోని రాఘవయ్య పార్కు(Raghavaiah Park)సమీపంలోని మిషనరీస్‌ ఆఫ్‌ ఛారిటీ నిర్మల్‌ హృదయ్‌ భవన్‌ను సీఎం వైఎస్‌ జగన్‌ దంపతులు సందర్శించారు. సీఎం దంప‌తుల‌కు ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు తదితరులు స్వాగతం పలికారు. నిర్మల్‌ హృదయ్‌ భవన్‌లో ఆశ్రయం పొందుతున్న అనాథ పిల్లలతో సీఎం దంపతులు ముచ్చటించారు. మదర్ థెరిస్సా విగ్రహానికి పూలమాలలు వేసి ముఖ్యమంత్రి నివాళులర్పించారు. అక్కడ నూతనంగా నిర్మించిన భవనాన్ని పిల్లలతో కలిసి ప్రారంభించారు. కార్యక్రమం అనంతరం తిరిగి తాడేపల్లి నివాసానికి పయనమయ్యారు.

Updated On 30 May 2023 5:55 AM GMT
Ehatv

Ehatv

Next Story