వైఎస్ఆర్‌ జిల్లాలో దారుణం జరిగింది.

వైఎస్ఆర్‌ జిల్లాలో దారుణం జరిగింది. వేముల మండలం(Vemula Mandal) కొత్తపల్లి(KothaPalli)లో చోటు చేసుకున్న ఈ సంఘటనలో ఓ వ్యక్తి చనిపోయాడు. వీఆర్‌ఏ నరసింహ(VRA Narasimha) అనే వ్యక్తి తన ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో బాబు(Babu) అనే వ్యక్తి మంచం కింద డిటోనేటర్లు పెట్టి పేల్చాడు. ఈ సంఘటనలో నరసింహ అక్కడిక్కకడే చనిపోయాడు. నరసింహ భార్య సుబ్బలక్ష్మమ్మ(Subbalakshmamma)కు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సుబ్బలక్ష్మమ్మను హాస్పిటల్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నరసింహ మృతికి వివాహేతర సబంధమే కారణమని తెలిసింది. . నిందితుడు బాబును అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

ehatv

ehatv

Next Story