తిరుమలలో(tirumala) బయపడిన భద్రతాలోపం బయటపడింది. నిన్న రాత్రి శ్రీవారి ఆలయంలోకి ఒక్క భక్తుడు సెల్‌ఫోన్‌(Cellphone) తీసుకొని వెళ్ళాడు.ఆనందనిలయాన్ని అతి దగ్గర నుంచి వీడియో తీసిన భక్తుడు సిసిల మీడియాలో ఆ వీడియోను రిలీజ్ చేసాడు.. దీనితో ఇప్పుడు ఈవార్త సంచలనంగా మారింది..

తిరుమలలో(tirumala) భద్రతాలోపం బయటపడింది. నిన్న రాత్రి శ్రీవారి ఆలయంలోకి ఒక్క భక్తుడు సెల్‌ఫోన్‌(Cellphone) తీసుకొని వెళ్ళాడు.ఆనందనిలయాన్ని అతి దగ్గర నుంచి వీడియో తీసిన భక్తుడు సోషల్ మీడియాలో ఆ వీడియోను రిలీజ్ చేసాడు.. దీనితో ఇప్పుడు ఈవార్త సంచలనంగా మారింది.. ఆలయంలోకి ఫోన్ ఎలా వచ్చింది, ఆ వీడియో తీసిన భక్తుడు ఎవరు అందానిపై టీటీడీపీ దర్యాప్తు చేస్తుంది.. టీటీడీ భద్రతాలోపంపై భక్తులు మండిపడుతున్నారు.. ఇలాంటి దుశ్చర్యకు పాల్పడిన వ్యక్తిపై చర్యలుతీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Updated On 8 May 2023 4:00 AM GMT
Ehatv

Ehatv

Next Story