భారత్‌-బంగ్లాదేశ్‌ (IND vs BAN)మధ్య జరుగుతున్న తొలిటెస్ట్‌ తొలి రోజు ఆట ముగిసింది.

భారత్‌-బంగ్లాదేశ్‌ (IND vs BAN)మధ్య జరుగుతున్న తొలిటెస్ట్‌ తొలి రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి భారత్‌ స్కోర్-339/6. క్రీజులో అశ్విన్(Ashwin) 102, జడేజా(Jadeja)-86 ఉన్నారు. టాప్‌ ఆర్డర్‌ విఫలమైనా భారత జట్టును అశ్విన్, జడేజా ఆదుకున్నారు. జైశ్వాల్(Jaiswal)-56, రిషబ్‌పంత్‌(Rishabh Pant)-39, కే.ఎల్.రాహుల్‌(KL Rahul) 16 పరుగులు చేశారు. తొలి రోజు ఆటలో నాలుగు వికెట్లను బంగ్లాదేశ్‌ బౌలర్‌ హసన్(Hasan) పడగొట్టారు. 108 బంతుల్లో సెంచరీ చేశారు.

ehatv

ehatv

Next Story