Poonam Kaur : పూన‌మ్ కౌర్ ట్వీట్‌పై చ‌ర్చ ఎందుకు జ‌రుగుతుంది..?

తిరుప‌తి ల‌డ్డూ వివాదం విష‌యంలో ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌, నటుడు ప్రకాశ్‌రాజు మ‌ధ్య ట్విట‌ర్ వార్ న‌డుస్తుండ‌గా.. లేటెస్ట్‌గా మూడో వ్య‌క్తి చేసిన‌ ట్వీట్ ఒక‌టి వైర‌ల్ అవుతుంది

Update: 2024-09-27 13:49 GMT

తిరుప‌తి ల‌డ్డూ వివాదం విష‌యంలో ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌, నటుడు ప్రకాశ్‌రాజు మ‌ధ్య ట్విట‌ర్ వార్ న‌డుస్తుండ‌గా.. లేటెస్ట్‌గా మూడో వ్య‌క్తి చేసిన‌ ట్వీట్ ఒక‌టి వైర‌ల్ అవుతుంది. అప్పుడ‌ప్పుడు ఏపీ రాజ‌కీయాల‌పై, సినిమా ఇండ‌స్ట్రీ స‌మ‌స్య‌ల‌పై ట్వీట్‌లు చేస్తూ వార్త‌ల్లో ఉండే పూన‌మ్ కౌర్‌.. తిరుమ‌ల ల‌డ్డుపై తీవ్ర‌మైన చ‌ర్చ జ‌రుగుతున్న వేళ చేసిన ట్వీట్ వైర‌ల్ అవుతుంది. పూన‌మ్ ట్వీట్‌లో.. హిందూయిజాన్ని స్వ‌లాభం కోసం వాడుకోవ‌డం.. హిందూ మ‌తాన్ని న‌మ్మే వ్య‌క్తిగా ఉండ‌టం వేరు రాశారు. దీంతో ఆమె ఈ ట్వీట్ ఎవ‌రిని ఉద్దేశించి చేశార‌నే చ‌ర్చ సోష‌ల్ మీడియాలో జ‌రుగుతుంది.


Tags:    

Similar News