మెగాస్టార్‌ చిరంజీవి తమిళనాడులోని ఊటీలో ఆరు ఎకరాల భూమి కొనుగోలు చేశారట!

మెగాస్టార్‌ చిరంజీవి తమిళనాడులోని ఊటీలో ఆరు ఎకరాల భూమి కొనుగోలు చేశారట! ఇందుకోసం ఆయన 16 కోట్ల రూపాయలు వెచ్చించారట! అక్కడ చిరంజీవి(Chiranjeevi) ఓ ఫామ్‌హౌజ్‌ కట్టుకుంటారట! ఇలాగని ఫిల్మ్‌ నగర్‌(Flimnagar) చెప్పుకుంటోంది. ఇప్పటికే రామ్‌చరణ్‌-ఉపాసన(Ramcharan Upasana) దంపతులు ఆ ప్రదేశాన్ని చూసి వచ్చారని, ఫామ్‌హౌజ్‌ నిర్మాణం కోసం కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చారని అంటున్నారు. ఇప్పటికే బెంగళూరు(Bengaluru) కెంపెగౌడ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టుకు దగ్గరలోని దేవనహల్లిలో చిరంజీవికి ఓ ఫామ్‌హౌజ్‌ ఉంది. వేడుకలు, పండుగల సంబరాలు ఇతరత్రా ఫంక్షన్లను చిరంజీవి కుటంబం అక్కడే జరుపుకుంటుంటుంది.

ehatv

ehatv

Next Story