వరంగల్(Warangal) నిట్‌లో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్న హైదరాబాద్ - కొత్తపేటకు చెందిన హృతిక్ సాయి(hrithik sai) (22) బుధవారం నుండి కనపడకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన తోటి విద్యార్థులు.

వరంగల్(Warangal) నిట్‌లో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్న హైదరాబాద్ - కొత్తపేటకు చెందిన హృతిక్ సాయి(hrithik sai) (22) బుధవారం నుండి కనపడకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన తోటి విద్యార్థులు. గురువారం సాయంత్రం కాలేజీ సమీపంలోని వడ్డేపల్లి చెరువు(Waddepally Lake)లో గుర్తు తెలియని మృతదేహం ఉన్నట్లు గుర్తించిన పోలీసులు. ఆ మృతదేహం హృతిక్ సాయిదే అని గుర్తించిన తోటి విద్యార్థులు.. మార్కులు తక్కువగా రావడంతో హృతిక్ సాయి ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానం

ehatv

ehatv

Next Story