Gold Price : భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

గత 24 గంటల్లో భారత్‌లో బంగారం ధర భారీగా పెరిగింది

Update: 2024-09-22 03:10 GMT

గత 24 గంటల్లో భారత్‌లో బంగారం ధర భారీగా పెరిగింది. సెప్టెంబర్ 22, 2024న 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 75,930 కాగా, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) రూ. 69,600. గత 24 గంటల్లో బంగారం ధర 24 క్యారెట్ల ధర రూ.820 పెర‌గ‌గా.. 22 క్యారెట్ల ధర రూ.750 పెరిగింది. భారత్‌లో వెండి ధర వరుసగా రెండో రోజు రూ.500 పెరిగింది. సెప్టెంబర్ 22న కిలో వెండి ధర రూ.93,000గా ఉంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

నగరం- 24 క్యారెట్ - 22 క్యారెట్

---------------------------------------

ఢిల్లీ - రూ. 76,080 - రూ. 69,750

----------------------------------------

ముంబై - రూ. 75,930 - రూ.69,600

-----------------------------------------

చెన్నై - రూ. 75,930 - రూ.69,600

------------------------------------------

కోల్‌కతా - రూ. 75,930 - రూ.69,600

-------------------------------------------

హైదరాబాద్ - రూ. 75,930 - రూ.69,600

-------------------------------------------

బెంగళూరు -రూ. 75,930 - రూ.69,600

----------------------------------------------

భువనేశ్వర్ - రూ. 75,930 - రూ.69,600

Tags:    

Similar News