దేశాన్ని కుదిపేస్తున్న తిరుమల లడ్డూ(Tirupati Laddu) వివాదంపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ(YSRCP) అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి(YS Jagan) స్పందించనున్నారు

దేశాన్ని కుదిపేస్తున్న తిరుమల లడ్డూ(Tirupati Laddu) వివాదంపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ(YSRCP) అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి(YS Jagan) స్పందించనున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు మీడియా సమావేశంలో(Press meet) లడ్డూ వివాదంపై క్లారిటీ ఇవ్వనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు(Chandrababu) చేసిన ఆరోపణలకు జగన్‌ కౌంటర్‌ ఇవ్వనున్నారు. కోట్లాది మంది హిందువుల మనోభావాలతో ముడిపడి ఉన్న తిరుమల ప్రసాదంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు జగన్‌ ఎలాంటి కౌంటర్‌ ఇస్తారా అన్నది ఆసక్తిగా మారింది.

ప్రెస్ మీట్ మరి కాసేపట్లో ...

Updated On 20 Sep 2024 6:04 AM GMT
Eha Tv

Eha Tv

Next Story